హోమ్ శాఖ నుంచి వెలువడిన లేఖకు సమాధానంగా చంద్రబాబు ప్రదానమంత్రి కి ఒక లేఖను రాసారు . ఇరు ప్రాంతాల జాక్ లతో అఖిలపక్ష సమావేసమును ఏర్పాటు చేయమని తన లేఖ లో కోరారు . ఇరు ప్రాంత ప్రజలు ఒప్పుకుంటేనే రాష్ట్ర విభజన జరగాలని , లేకపోతే విభజించడానికి కుదరదని తన లేఖలో వివరించారు.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే కాంగ్రెస్ తమ ఇరు ప్రాంత అబిప్రాయాలను మంత్రుల కమిటీకి మెయిల్ చేసింది ,మనం కూడా అల చేసి ఉంటె బాగుండేదని కొందరు తెలుగు తమ్ముళ్ళు బావిస్తున్నట్లుగా సమాచారం . కాంగ్రెస్ మల్లీ తన మార్కు రాజకీయం తో తెలుగు దేశం పార్టీ ని దెబ్బ కొట్టింది . ఇంకా ఎన్ని రోజులు తెలుగు ప్రజలు ఈ బాధలు పడాలో ఈ రాజకేయం ఎత్తులు ఎప్పుడు ఆగుతాయ అని ప్రజులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు .
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే కాంగ్రెస్ తమ ఇరు ప్రాంత అబిప్రాయాలను మంత్రుల కమిటీకి మెయిల్ చేసింది ,మనం కూడా అల చేసి ఉంటె బాగుండేదని కొందరు తెలుగు తమ్ముళ్ళు బావిస్తున్నట్లుగా సమాచారం . కాంగ్రెస్ మల్లీ తన మార్కు రాజకీయం తో తెలుగు దేశం పార్టీ ని దెబ్బ కొట్టింది . ఇంకా ఎన్ని రోజులు తెలుగు ప్రజలు ఈ బాధలు పడాలో ఈ రాజకేయం ఎత్తులు ఎప్పుడు ఆగుతాయ అని ప్రజులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు .
No comments:
Post a Comment